పసిడి ధరల్లో వస్తున్న భారీ మార్పులు సరికొత్త ట్రెండ్కు దారితీశాయి. రేట్ల హెచ్చుతగ్గుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాత బంగారం విక్రయాలు పెరిగాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనే ప్రజలు ఏకంగా 50 టన్నుల పాత బంగారాన్ని విక్రయించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధరలు గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడే లాభాలు అందుకోవాలనే ఆశతోనే వినియోగదారులు పాత నగలను భారీగా అమ్ముతున్నారు.
వ్యాపారం
రికార్డు స్థాయిలో పాత బంగారం విక్రయాలు
Advertisement
Advertisement
Advertisement


