హైదరాబాద్: 28°C
వ్యాపారం

జియో నెట్‌వర్క్‌లో ఇక ఏఐ ఏజెంట్‌

Advertisement

జియో తన వినియోగదారుల కోసం సరికొత్త 'ఏఐ ఏజెంట్'ను పరిచయం చేస్తోంది. తద్వారా కాల్స్ మాట్లాడుతుండగానే వాటిని లైవ్‌లో ట్రాన్స్‌స్క్రైబ్ చేయవచ్చు. అంతేకాకుండా, కాల్‌లో ఉంటూనే నేరుగా క్యాబ్ బుక్ చేసుకోవడం, ఫుడ్ ఆర్డర్ చేయడం వంటివి సులువుగా పూర్తవుతాయి. ఈ ఏడాది చివరిలోగా జియో యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిలయన్స్ ప్రతినిధి అనంత్ అంబానీ వెల్లడించారు.

Advertisement

Advertisement