'నీట్' పరీక్షలో మోసాలు జరగకుండా ఉండేందుకు మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ యాప్ ఫౌండర్, సీఈవో పావెల్ దురోవ్ స్పందించారు. ఈ నిర్ణయం తప్పు చేసిన వాళ్లకి కాకుండా 15 కోట్లకుపైగా టెలిగ్రామ్ యూజర్లకు శిక్ష వేసినట్లుగా ఉందన్నారు. ఇలాంటి ఆంక్షలు, నిషేధాలు వేటినీ ఆపలేవని, సమాచారం లీక్ మరో యాప్నకు మారుతుందని చెప్పారు.
వ్యాపారం
టెలిగ్రామ్పై ఆంక్షలు.. స్పందించిన సీఈవో
Advertisement
Advertisement
Advertisement


