హైదరాబాద్: 28°C
క్రీడలు

శివాలెత్తిన శివమ్‌ దూబే.. సిక్సర్ల వర్షం

Advertisement

టీ20 ముంబై లీగ్ సెమీఫైనల్లో అంధేరి ఆర్క్స్ కెప్టెన్ శివమ్ దూబే ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఆకాష్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన దూబే, అనంతరం బ్యాటింగ్‌లో 26 బంతుల్లో 5 సిక్సర్లతో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 151 పరుగుల లక్ష్యాన్ని అంధేరి జట్టు మరో 9 బంతులుండగానే ఛేదించి ఫైనల్‌కు చేరింది.

Advertisement

Advertisement