2019-20 సిరీస్-7 సార్వభౌమ పసిడి బాండ్ల తుది తేదీని RBI ప్రకటించింది. రిడంప్షన్లో ఒక్కో యూనిట్ ధరను రూ.15,275గా RBI నిర్ణయించింది. దీంతో ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఒక్కో యూనిట్ ధరకు రూ.11,500 లాభం వచ్చింది. 2019 డిసెంబరు 10న జారీ అయిన బాండ్లులో ఒక్కో గ్రాము ధర రూ.3,745 ఉంది. అంటే గ్రాము పసిడిపై 307.87 శాతం లాభం వచ్చినట్లైంది.
వ్యాపారం
గ్రాము బంగారంపై రూ.11,500 లాభం


