కృష్ణా: నందివాడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రేపు ఎంపీపీ పెయ్యల ఆదాం అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, శాఖల పనితీరుపై చర్చించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మండల సర్వసభ్య సమావేశం


