కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలోని ఎం.ఎస్.ఎన్ మూర్తి ఇంటిపై ఆదివారం పిడుగు పడింది.ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.పిడుగుపాటు ధాటికి ఇంట్లోని కిటికీల అద్దాలు, సామగ్రి ధ్వంసమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
ఇంటి పై పడ్డ పిడుగు.. యువకుడికి గాయాలు


