GNTR: అమరావతిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాదకద్రవ్యాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈగల్ బృందాలతో సమావేశమై గంజాయి నిర్మూలన పురోగతిని పరిశీలించారు. 1972 టోల్ఫ్రీ నంబర్, 900 హాట్స్పాట్ల జియోట్యాగింగ్తో పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి కట్టడిపై అనిత కీలక ఆదేశాలు


