ప్రకాశం: గిద్దలూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకోనున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు, గిద్దలూరు పట్టణ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు తెలియజేయవచ్చని టీడీపీ కార్యాలయం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరులో రేపు ప్రజా దర్బార్


