AKP: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్–ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి పింఛన్లు, రేషన్కార్డులు, భూ సమస్యలు, తాగునీరు, డ్రైనేజీపై వినతులు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యల పరిష్కారమే లక్ష్యం'


