ATP: రాప్తాడులో ఈ నెల 22న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ రాప్తాడు పర్యటన నేపథ్యంలో ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అధికారులతో సమీక్షించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లోకేశ్ పర్యటనపై పరిటాల శ్రీరామ్ సమీక్ష


