రాయలసీమ యూనివర్సిటీలో ఈ నెల 22న ‘సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధన–కెరీర్ అవకాశాలు’పై జాతీయ సదస్సు నిర్వహిస్తామని సదస్సు కన్వీనర్ ఆచార్య ఆర్.భరత్కుమార్ పేర్కొన్నారు. పరిశోధన అంశాల్లో కొత్త విషయాలపై నిపుణులు ప్రసంగిస్తారన్నారు. సదస్సు బ్రోచర్ను వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాయలసీమ యూనివర్సిటీలో జాతీయ సదస్సు


