VZM: అడవివరం లండగరువు ప్రాంత రైతులతో పాశర్ల ప్రసాద్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 20న ఆదివారం ఉదయం 10 గంటలకు అడవివరం కుమ్మరిదిబ్బ డౌన్లోని రాజవీధి రామాలయం వద్ద నిర్వహించనున్న గ్రామసభకు రైతులను సగర్వంగా ఆహ్వానించారు. గ్రామసభకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలు, అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులకు పాశర్ల ప్రసాద్ ఆహ్వానం'


