NRPT: నర్వ మండలం పెద్దకడుమూరుకు చెందిన వేదావతి అరుదైన ఎస్ఎల్ఈ వ్యాధితో 9 ఏళ్లుగా బాధపడుతున్నారు. కిడ్నీలు దెబ్బతినడంతో మార్పిడికి రూ.25 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ముంబయిలో కూలీ పనులు చేసే నిరుపేద తల్లిదండ్రులు అంత మొత్తం భరించలేక, బిడ్డ ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం, దాతలను వేడుకుంటున్నారు.
తెలంగాణ
అరుదైన వ్యాధితో యువతి నరకయాతన


