హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛత హి సేవలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కమిషనర్

TPT: తిరుపతిలో 'స్వచ్ఛత హి సేవ-2026'లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈట్ స్ట్రీట్ వద్ద దుకాణదారులు, ప్రజలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు పలు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.