దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 21.86 పాయింట్లు నష్టపోయి 74314.59 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 53.00 పాయింట్ల లాభంతో 23270.60 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.94గా ఉంది.
వ్యాపారం
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు


