హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీష్‌రావు తరఫున పరువు నష్టం దావా

HYD: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై హరీష్‌రావు తరఫు న్యాయవాది నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. క్షుద్రపూజల ఆరోపణలపై ఇప్పటికే లీగల్ నోటీసులు పంపిన హరీష్‌రావు, గడువులోగా క్షమాపణలు చెప్పకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.