ASR: విశాఖపట్నం, శీల్మెట్ట వద్ద గల ప్రసిద్ధ సంపత్ వినాయగర్ ఆలయంలో స్వామివారు నిరుత గణపతి రూపంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.ఈ వేడుకకు నగర నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నిరుత గణపతిగా సంపత్ వినాయగర్


