హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మండలస్థాయి సమీక్ష సమావేశం

WNP: మదనాపురం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి సిరాజుద్దీన్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ఇవాళ మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జలసిరి, ఎల్‌నినో ప్రభావంపై సమీక్షించనున్నారు. గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, శాఖల పెండింగ్‌ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.