వనపర్తి పాత మార్కెట్ యార్డులోని శ్రీలక్ష్మి గణపతి ఆలయంలో ఇవాళ 108 కలశాలతో ప్రత్యేక అభిషేక ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మారం బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి రాకాసి శ్రీనివాస్రెడ్డి, అర్చకులు తెలిపారు. ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమానికి భక్తులు పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి, పండ్లు సమర్పించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: నేడు శ్రీలక్ష్మీ గణపతికి 108 కలశాభిషేకం


