KRNL: ఎమ్మిగనూరు 24వ వార్డులో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలను తిలకించి కళాకారులను అభినందించారు. మండలి ఆధ్వర్యంలో వారికి జ్ఞాపికలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కూచిపూడి కళాకారులతో బుట్టా రేణుక


