KKD: వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని ఆరోపించారు. బుధవారం ఆమె కాకినాడలో మాట్లాడుతూ.. SIT దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలపై జగన్ సమాధానం చెప్పాలని, డిజిటల్–మాన్యువల్ మూల్యాంకనంలో మార్కుల తేడాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రూప్ 1 వ్యవహారంలో జగన్ సమాధానం చెప్పాలి'


