BPT: చీరాల మండలం ఈపూరుపాలెంలో ఒంగోలు కలెక్టరేట్లో సబార్డినేట్గా పనిచేస్తున్న పుండరీ వెంకటేష్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య


