హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుధవారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 61,361 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 18,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 3.20 లక్షల లడ్డూలు విక్రయించగా, 1.84 లక్షల మందికి అన్నప్రసాదం, హుండీ ఆదాయం రూ.4.70 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.