NZB: బెల్లంపల్లిలో ఈనెల 11 నుంచి 13 వరకు జరిగిన అండర్-15 రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో సిరికొండ మండలం సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అజయ్, హర్షిత్, శ్రీకాంత్, సాయితేజలు రాణించి జట్టు రన్నర్స్అప్గా నిలవడంలో కీలకపాత్ర పోషించారనీ ప్రిన్సిపల్ నరసయ్య తెలిపారు.
తెలంగాణ
సాఫ్ట్బాల్లో సత్యశోధక్ విద్యార్థుల సత్తా


