టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ కోసం సెలక్టర్లు ఈరోజు జట్టును ఎంపిక చేయనున్నారు. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యాతో పాటు రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటీదార్, సిరాజ్ జట్టులో చోటు దక్కించుకుంటారా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
క్రీడలు
విండీస్తో సిరీస్కు నేడు జట్టు ఎంపిక


