వరదల కారణంగా నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు నేపాల్కు భారత్ విద్యుత్ సాయం అందించనుంది. నేపాల్కు రోజుకు 18 గంటల పాటు విద్యుత్ ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది. వరదలతో ప్రభావితమైన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, అత్యవసర అవసరాలను తీర్చేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారింది. విపత్కర పరిస్థితుల్లో పొరుగు దేశానికి అండగా నిలిచిన భారత్ చర్యపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
వార్తలు
నేపాల్కు భారత్ విద్యుత్ సాయం


