చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ప్రధాని మోదీ తన చిత్రపటాన్ని కానుకగా ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతోంది. అయితే, వీడియో వాస్తవం కాదని కేంద్ర ప్రభుత్వ పీఐబీ ఫ్యాక్ట్చెక్ విభాగం స్పష్టం చేసింది. ఈ వీడియో 2019 నాటిదని.. ఏడేళ్ల క్రితం జిన్పింగ్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా మోదీకి దీన్ని అందజేశారని తెలిపింది.
వార్తలు
జిన్పింగ్కు మోదీ తన చిత్రపటం గిఫ్ట్.. క్లారిటీ


