SRCL: స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ ABVP అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు తంగళ్లపల్లి పోలీసులు BJYM జిల్లా నాయకుడు సమానపెల్లి ప్రశాంత్ను ఇంటివద్ద అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. రూ. 15 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
అసెంబ్లీ ముట్టడికి యత్నం.. BJYM నేత అరెస్ట్


