MNCL: భీమారం మండలం 33/11 కేవీ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ బి. శంకర్ తెలిపారు. భీమారం సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలకు ఈ సమయంలో సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


