TG: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు జనసేన శంఖారావ సభను నిర్వహించనున్నారు. సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారని జనసేన నేత, NLG, WGL, KMM పట్టభద్రుల నియోజకవర్గ MLC అభ్యర్థి గడల శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేసే ప్రక్రియలో సభను ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్, BRSకు ప్రత్యామ్నాయంగా పార్టీ విస్తరిస్తోందన్నారు.
వార్తలు
రేపు ఖమ్మంలో జనసేన శంఖారావం


