NDL: డోన్ సీనియర్ నాయకుడు దస్తగిరి తండ్రి అబ్దుల్ సత్తార్ మృతి పట్ల ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మృతుడికి ఎమ్మెల్యే కోట్ల నివాళి


