హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు

PLD: నరసరావుపేటలోని NEC కళాశాలలో మహిళా దిశా సీఐ అశోక్ ఆధ్వర్యంలో బుధవారం బాలికలు, మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 400 మంది విద్యార్థినులకు మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, ర్యాగింగ్, మానవ అక్రమ రవాణా గురించి వివరించారు.