హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎంపీటీలకు ఘన సన్మానం

GNTR: ఫిరంగిపురం మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం మండల పరిషత్‌ అధ్యక్షురాలు షేక్‌ సహీలా నర్గీస్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై సభ్యులు చర్చించారు. మండల పరిషత్‌ సభ్యుల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు.