ముంబైలో ప్రధాని మోదీ హాజరుకానున్న కార్యక్రమంలో భద్రతాపరమైన లోపాలు బయటపడ్డాయి. వేదిక వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి నకిలీ PMO ID కార్డులు, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని రోహన్, అతడి బాడీగార్డ్గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు. విషయం తీవ్రత దృష్ట్యా ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది.
వార్తలు
మోదీ కార్యక్రమం వేళ.. తుపాకీ కలకలం!


