కృష్ణా: కృత్తివెన్ను మండలంలోని మాట్లం గ్రామం మెయిన్రోడ్డులో పగిలిన పైప్లైన్కు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. సచివాలయ సెక్రటరీ కె.సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది పనులు నిర్వహిస్తున్నారు. పైప్లైన్ దెబ్బతినడంతో గ్రామంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు స్పందించి మరమ్మతులు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
పగిలిన పైప్లైన్కు మరమ్మతులు


