NZB: ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడు వేదాంష్ను నిజామాబాద్ పోలీసులు 24 గంటల్లో సురక్షితంగా రక్షించారు. సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్లో బాలుడిని గుర్తించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. CCTV, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
బాలుడి అపహరణ కేసు ఛేదన


