ఖమ్మంలో నూతనంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జికి 'పద్మశ్రీ వనజీవి రామయ్య వారధి'గా నామకరణం చేయాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల MLC అభ్యర్థి డా.గడల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం కూసుమంచిలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ముగ్గురు మంత్రుల పెత్తనం తప్ప జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పేరుకే ముగ్గురు మంత్రులు: జనసేన


