హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేతల కలయికతో కూటమిలో జోష్

CTR: పుంగనూరు నియోజకవర్గంలో బోయకొండ ఆలయ మాజీ ఛైర్మన్ ఎస్.కె. రమణారెడ్డి, మాదిరాజు లక్ష్మణరాజు అలియాస్ పతిరాజు కలయిక రాజకీయంగా చర్చనీయాంశమైంది. రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కలిసి పనిచేయాలని నిర్ణయించడంతో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు.