ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అచ్చ రవీందర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. సంగెం MJP జూనియర్ కళాశాలలో తెలుగు జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న ఆయన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చేసిన కృషికి ఈ పురస్కారం దక్కింది. CM రేవంత్ రెడ్డి, MJP సెక్రటరీ సైదులు గార్ల చేతుల మీదుగా అవార్డు పొందారు.
తెలంగాణ
అచ్చ రవీందర్కు ఉత్తమ లెక్చరర్ పురస్కారం


