హైదరాబాద్: 28°C
క్రీడలు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్

చెన్నై వేదికగా దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ సమరానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో సౌత్‌ జోన్‌, ఈస్ట్‌ జోన్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్‌ గెలిచిన ఈస్ట్‌ జోన్‌ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. కాగా, సౌత్‌ జోన్‌ జట్టుకు యువ సంచలనం తిలక్‌వర్మ సారథ్యం వహిస్తున్నాడు.