CTR: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఐఆర్ ప్రకటించకపోవడం శోచనీయమని వైఎస్ఆర్డీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రెడ్డిశేఖర్ రెడ్డి అన్నారు. వెంటనే 30 శాతం ఐఆర్ ప్రకటించి, పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిటీని ప్రకటించి ఉద్యోగుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఐఆర్ ప్రకటించకపోవడం శోచనీయం: YSRTA


