హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలను పరిశీలించిన కమిషనర్

NTR: జగ్గయ్యపేట సత్యనారాయణపురంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ కాలువలను పరిశీలించారు. కాలువలపై గేదెలను కట్టడం వల్ల పారిశుధ్య సమస్యలు, మురుగునీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. గేదెలను కట్టేవారికి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ప్రజలు కాలువలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.