హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువత ఆలోచనలకు జాతీయ వేదిక

ASR: వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌-2027లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మై భారత్‌ విశాఖ డీడీ జి. మహేశ్వరరావు కోరారు. 15-29 ఏళ్ల యువత సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ క్విజ్‌కు నమోదు చేసుకోవాలన్నారు. ప్రతిభ ఆధారంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలకు ఎంపిక ఉంటుందని తెలిపారు. అల్లూరి జిల్లా నుంచి 7046 మంది నమోదు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.