PLD: నరసరావుపేట భవనం చంద్ర టౌన్హాల్లో సెప్టెంబర్ 5న ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులకు అవార్డులు అందజేయనున్నారు. కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నట్లు డీఈవో పీజే రామారావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు


