KMR: డైయిరీ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ డైయిరీ టెక్నాలజీ కోర్సులో 17 సీట్లకు ఈ నెల 8న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అసోసియేట్ డీన్ డా. సురేశ్ రాథోడ్ తెలిపారు. HYD రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో ఉ.10 గంటలకు కౌన్సెలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన ఎంపీసీ విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
డెయిరీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు


