హైదరాబాద్: 28°C
తెలంగాణ

మీసేవ, ఆధార్‌ కేంద్రాల్లో వరుస తనిఖీలు : ఈడీఎం

MLG: గోవిందరావుపేట, వెంకటాపూర్‌ మండలాల్లోని మీసేవ, ఆధార్‌ కేంద్రాలను ఈ-డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ దేవేందర్‌, జిల్లా మేనేజర్‌ పోలోజు విజయ్‌ తనిఖీ చేశారు. నిర్ణీత రేట్‌ చార్ట్‌ ప్రకారమే రుసుము వసూలు చేయాలని, అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలతో సున్నితంగా వ్యవహరించి సేవలు అందించాలని సూచించారు.