MLG: ఎండిపోతున్న పత్తిపల్లి పంట పొలాలను కాపాడేందుకు మంత్రి సీతక్క చొరవ చూపారు. దేవాదుల పైప్లైన్ ద్వారా గ్రామ శివారులోని ఎదల్ల చెరువులోకి నీటిని మళ్లించి, పంట పొలాలకు నీటిని విడుదల చేయించారు. మంత్రి ఆదేశాలతో కాంగ్రెస్ నాయకులు పైడాకుల అశోక్, రవిచందర్, కంబాల రవి, ముశినేపల్లి కుమార్ గౌడ్ల సహకారంతో గ్రామ సర్పంచ్ సరిత-సారయ్య నీటి విడుదల ప్రక్రియను చేపట్టారు.
తెలంగాణ
పత్తిపల్లికి దేవాదుల జలాలు


