అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్గా తీసుకుని ప్రతి స్థానంలో వైసీపీ అభ్యర్థులు పోటీ చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ సూచించారు. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఏకగ్రీవం వద్దు.. ప్రతిచోటా పోటీ చేయాలి'


