హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న నేతలు

అన్నమయ్య: శ్రావణ మాసం సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి మంగళవారం గండి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.